Home
Andhra Pradesh News
Goods Train Derailed At Srinivasapuram Railway Gate In Dachepalli Mandal Palnadu
Train Accident: పల్నాడు జిల్లాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం..
- పల్నాడు జిల్లాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం..
- శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
- నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఘటన..
- గుంటూరు- హైదరాబాద్ మధ్య రైళ్లు విజయవాడ మీదుగా మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: పల్నాడు జిల్లాలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు… నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఈ ఘటన జరిగింది.. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ లోడింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు గేటు వద్ద కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ఘటనతో రైళ్లను దారి మళ్లించారు.. గుంటూరు- హైదరాబాద్ మధ్య నడవాల్సిన రైళ్లను విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వెల్లడించారు రైల్వే అధికారులు..
Read Also: Daaku Maharaaj : దబిడి దిబిడి నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన నాగవంశీ
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!