Acid Attack: ప్రిన్సిపాల్పై లేడీ టీచర్ యాసిడ్ దాడి
- పాఠశాల ప్రిన్సిపాల్ పై ఉపాధ్యాయిని యాసిడ్ దాడి..
- ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ లో ఘటన..
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న ఇబ్రహీంపట్నం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: ఓ ప్రిన్సిపాల్పై లేటీ టీచర్ యాసిడ్ దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది.. పాఠశాల ప్రిన్సిపాల్ పై ఓ ఉపాధ్యాయిని యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని.. గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్లో ఒకటో తరగతి ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది.. ఆమె విద్యార్థులను కొడుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్కు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారు. దీనిపై ప్రశ్నించడానికి సోమవారం స్కూల్ కు వచ్చిన ప్రియదర్శిని.. ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్తో మాట్లాడుతూ వాగ్వాదానికి దిగింది.. ఆ తర్వాత యాసిడ్ తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్కు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుండగా.. గాయపడిన ప్రిన్సిపాల్ ను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు సిబ్బంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. విద్యార్థుల విషయంలోనే లేడీ టీచర్పై ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నారా? ఇంకా ఏమైనా కారణలు ఉన్నాయా? అసలు యాసిడ్ దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఆ యాసిడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది లాంటి వివరాలపై ఆరా తీస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు..
Read Also: Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు.. వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం..!
Also Read
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!