Minister Payyavula: చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒక శాతం కూడా జగన్ చేయలేదు
- చంద్రబాబు ఎదిగిపోతున్న నాయకుడు.. జగన్ దిగజారి పోతున్న నేత..
- రాయలసీమకు జగన్ ఏమి చేశారో చెప్పాలని మంత్రి పయ్యావుల డిమాండ్..
- చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒక శాతం కూడా జగన్ చేయలేదు: మంత్రి పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.. చంద్రబాబు ఎగిరిపోతాడు అని అంటున్నారు.. చంద్రబాబు ఎదిగిపోతున్న నాయకుడు, జగన్ దిగజారి పోతున్న నాయకుడు అని ఫైర్ అయ్యారు. రప్పా రప్పా నరుకుతానంటే పాలేగాళ్ల సంస్కృతి కనిపిస్తుందన్నారు. జగన్ హయాంలో గంపెడు మట్టి తీయలేదు.. రాయలసీమకు జగన్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా అని మంత్రి పయ్యావుల అడిగారు.
Read Also: Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
ఇక, 2019లో ఫినిష్ చేస్తానని అన్నారు.. టీడీపీలో ప్లేయర్ ఒక్కరే అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. కోడికత్తి, గులకరాయి నాటకాలు చేసే నాయకుడు చంద్రబాబు కాదు అని ఎద్దేవా చేశారు. 27 క్లేమోర్మైన్ల పోలినా బేధారకుండా లేచి నిలబడి చొక్కా సర్దుకొని నడిచి వెళ్లిపోయిన నాయకుడు చంద్రబాబు.. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు ఉపయోగం లేదని జగన్ అన్నారు.. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒకశాతం కూడా జగన్ చేయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!