Srisailam: శ్రీశైలం క్షేత్రంలో కలకలం.. ఆలయంపై మరోసారి ఎగిరిన డ్రోన్..!
- శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం..
- ఆలయం పరిధిలో అర్ధరాత్రి ఎగిరిన డ్రోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అర్ధరాత్రి సమయంలో ఆలయం పరిసరాల్లో డ్రోన్ ఎవరు ఎగరవేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు దేవస్థానం అధికారులు.. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ ఆఫీసర్ ఆరా తీస్తున్నారు.. అయితే, శ్రీశైలం ఆలయం పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డ్రోన్ కెమెరాలు ఎగురవేయడంపై నిషేధం ఉంది.. అది కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ ఎగడరంతో.. ఇది ఎవరిపని? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. ఆకతాయిల చర్యనా..? ఇంకా ఎవరైనా ఆలయ పరిసరాలను చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఆలయ సమీపంలోని ఆకాశాంలో గోపురాల చుట్టూ డ్రోన్ చక్కర్లు కొట్టడం పలు అనుమానాలు తావిస్తోంది.. గుప్త నిధులకోసం ఎవరైనా ఈ పని చేశారా? ఇంకా ఏదైనా ఉందా అనే కోణంలో స్థానికులు, భక్తుల్లో కలరం మొదలైంది.. మరోవైపు శ్రీశైలం క్షేత్ర పరిధిలో డ్రోన్ ఎగిరే దృశ్యాలు ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి..
Read Also: Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!