Nandigam Suresh: అమరావతి.. బినామీలతో ఆడిస్తున్న బాబు డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు.
అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన చెయ్యాలి.అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారు. హరగోపాల్, కోదండరాం ఢిల్లీలోని మేధా పాట్కరును కలిస్తే అమరావతి అసలు నిజాలు తెలుస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయనని జగన్ చెప్పలేదు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.అమరావతి లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.గతంలో పేదలకు అండగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుఫు చంద్రబాబుకు అండగా ఉన్నామని చెప్తున్నారు.అమరావతిని నిలబెట్టుకునే కుయుక్తులు చంద్రబాబు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే చెప్తారు చంద్రబాబు పిలవగానే వచ్చిన హరగోపాల్,కోదండరాం కాదన్నారు ఎంపీ సురేష్.
చంద్రబాబు అమరావతిలో దళిత, బలహీన వర్గాల వారిని పట్టించుకోలేదు. శంకుస్థాపన రోజు బలహీన వర్గాల వారిని కనీసం పిలవలేదు. స్థానిక ఎమ్మెల్యే పేరు సైతం శిలాఫలకంపై లేదు. చంద్రబాబు తన బినామీలతో ఆడిస్తున్న డ్రామా అమరావతి ఉద్యమం అన్నారు. అది హరగోపాల్,కోదండరాం తెలుసుకోవాలి.మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.ఇతర ప్రాంతాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తాం.అమరావతి అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పారు.రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబు.ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజీపీ. అమరావతిని ఖూనీ చేసింది చంద్రబాబు, అమరావతి రైతుల ఏడ్పు చంద్రబాబుకు తగులుతుందన్నారు ఎంపీ సురేష్.
CPI Narayana: అమరావతిలో జగన్ పోటీ చేయాలి
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!