Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mp Gvl Narasimharao On Modi Tour

GVL Narsimha Rao: తెలుగు రాష్ట్రాలపై ఇక ప్రత్యేక దృష్టి

Published Date :June 30, 2022 , 8:59 pm
By NTV WebDesk
GVL Narsimha Rao: తెలుగు రాష్ట్రాలపై ఇక ప్రత్యేక దృష్టి
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాలకోసం మోడీ ,అమిత్ షా హైదరాబాద్ రానున్నారన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు..అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బిజేపి ఎంపి జివి ఏల్ నరసింహారావు. నాలుగవ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మోడి పర్యటించి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపి ఏస్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో మోడీ పర్యటనల వల్లే అర్దమౌతున్నాయన్నారు జీవీఎల్. తెలుగు రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతీ పోలింగ్ బూత్ లో బీజేపీ బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

అత్యంత వెనుక పడిన జిల్లాలుగా శ్రీకాకుళం , విజయనగరం ,విశాఖ ఉన్నాయి. ప్రకృతి వనరులు , నీటి వనరులు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వెనుక బడిన ప్రాంతాలుగానే ఉండిపోయాయని విమర్శించారు జీవీఎల్. సరైన అభివృద్ధి లేకపోవడం వల్లే రైతులు , మత్స్యకారులు వలస పోతున్నారు. జల దీక్ష వంటి మా పోరాటం తరువాతనే ప్రభుత్వం వంశధారపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయం అందేలా కృషి చేస్తాం అన్నారు.

అగ్నిపథ్ పథకం ప్రభుత్వ నిర్ణయం కాదు ..సైనిక దళాలే నిర్ణయం తీసుకున్నాయి. దేశ సైనిక బలంలో యువతరాన్ని నింపేలా అగ్నిపథ్ ద్వారా సాధ్యం అవుతుందన్నారు. అగ్నిపథ్ ద్వారా వేలాది మందిని రిక్యూట్ చేస్తుకుంటాం అన్నారు జీవీఎల్. ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే.

Naresh: పవిత్రా లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • AP CM Jagan
  • ap govt
  • cm jagan
  • modi tour

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Nayanthara : యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్.. టాక్సిక్ పారితోషికం లీక్!

  • India Schedule 2026: టీమిండియా బిజీ షెడ్యూల్‌.. రోహిత్, కోహ్లీలకు పండగే!

  • PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్

  • Sneha: మంచానికే పరిమితం అయిన.. హీరోయిన్ స్నేహ

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

ట్రెండింగ్‌

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions