Chelluboyina Venugopal: భవిష్యత్ తరాలకు మేలు జరగాలి
ఏపీలో మూడు రాజధానుల రచ్చ (3 capitals Row) కొనసాగుతోంది. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులకు చంద్రబాబే కారణం అన్నారు. చట్టబద్ధత కలిగిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు బుట్ట దాఖలు అయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నామన్నారు. సచివాలయాలు ఏర్పాటు ఇందులో భాగమే అని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు.
Read also: Hyderabad: హైదరాబాద్లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
భవిష్యత్తు తరాలకు జరిగే మేలులో మనం కూడా భాగస్వాములు అవ్వాలి…ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మీరు చేసే పూజలు, ప్రతి ఆలయాల్లో ముఖ్య మంత్రి నిర్ణయానికి నినాదంగా ఉండాలి…ప్రతి వ్యక్తి ఆకాంక్ష…ప్రతి సామాజిక వర్గ నిర్ణయాన్ని ఈ సమావేశంలో వినిపించారు..తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అన్నారు మంత్రి వేణు. మహిళలు కార్లు ఎక్కి తొడలు కొడుతున్నారు.
ఇవన్నీ కవ్వింపు చర్యలు. వైసీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ అభివృద్ధి అని ఉంది..వికేంద్రీకరణ ఎజెండాలో ఒక భాగం. జగన్ పాదయాత్రలో సమస్యలు నేరుగా చూసి ..పాలన ఎలా అందించాలి అని లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి (jaganmohan Reddy)ది అన్నారు. ఈ సమావేశానికి ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షత వహించారు.
Read Also: Shashi Tharoor: ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్.. మేమంతా ఒక్కటే, సిద్ధాంత వైరుధ్యాలు లేవు..
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!