Minister Subhash : మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ సవాల్పై మంత్రి సుభాష్ రియాక్షన్
- మాజీ మంత్రి వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ స్పందన
- 2023 మెమోపై కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుభాష్
- గీత ఉపకులాలను నిర్లక్ష్యం చేసినందుకు మాజీ మంత్రిపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Subhash : మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వేణుగోపాల్ శ్రీనివాస్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తెచ్చిన మెమోలో శెట్టిబలిజలను ‘గౌడ’గా చూపిస్తూ ‘ఉపకులం’గా వర్గీకరించిన విషయాన్ని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. “ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అని చెప్పడం మీకే సిగ్గుగా ఉండాలి” అని ఆయన విమర్శించారు.
రాష్ట్రాలు విడిపోయాక శెట్టిబలిజలను ఓసీ కేటగిరీకి మార్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, “2014-19 మధ్యలో టిడిపి ప్రభుత్వం శెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాద సమూహాలకోసం కార్పొరేషన్ పెట్టింది. కానీ గీత ఉపకులాల విషయానికి వస్తే పూర్తిగా విస్మరించారు” అని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ గీత ఉపకులాల తరపున ఏమీ చేయలేదని మంత్రి సుభాష్ మండిపడ్డారు. “వేషధారణ చేసారు తప్ప గీత ఉపకులాల పరిస్థితి మార్చడానికి ఏ చర్యా తీసుకోలేదు. పట్టించుకోలేదు కూడా” అని అన్నారు.
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అంతేకాకుండా.. “బిసి కార్పొరేషన్ లోన్ను మీ కాలంలోనే తీసేసారు. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అని మంత్రి వ్యాఖ్యానించారు. కులాల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారని వేణుగోపాల్ చేసిన ఆక్షేపణలపై మంత్రి సుభాష్ తీవ్రంగా ఖండించారు. “కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు, మీరు. కోటు, కర్ర పెట్టుకుని చేసే మీ డ్రామాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు” అని ఆయన స్పష్టం చేశారు. “మీరు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు. ఖాళీ పేర్లుగా మాత్రమే ఉంచారు” అని మంత్రి సుభాష్ విమర్శించారు.
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!