Minister RK Roja: రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలే బుద్దిచెబుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.. అయితే, ఏపీలోని అధికార, విపక్ష నేతలు.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు స్థానం లేదంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని (బీఆర్ఎస్) ప్రజలు ఆదరించబోరన్నారు.. విభజన చట్టంలో హమీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: Rajamahendravaram: సీఎం జగన్ సభలో అపశృతి
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, ఆంధ్రప్రదేశ్కు రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలు బుద్ది చెబుతారని వార్నింగ్ ఇచ్చారు మంత్రి రోజా.. మరోవైపు, చంద్రబాబు పబ్లిసిటి పిచ్చితో ప్రజలను చంపి.. ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యడానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు మంత్రి రోజా.. లోకేష్ అబద్దపు ట్వీట్లతో ప్రజలను మోసగిస్తూన్నారని విమర్శించారు.. ఇప్పటంలో అక్రమణదారులకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. ఇప్పడు ఎక్కడా? అని నిలదీశారు.. చంద్రబాబు సభల్లో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే.. పవన్ కల్యాణ్ కనీసం ప్రశ్నించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు సభలకు అనుమతిపై ప్రభుత్వం పునారోలచన చేస్తుంది.. రోడ్లపై కాకుండా గ్రౌండ్లలో సభలకు అనుమతి ఇస్తుందని తెలిపారు మంత్రి ఆర్కే రోజా. కాగా, రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్కు ఏపీలో స్థానం లేదని.. ప్రజలు ఆ పార్టీ వైపు చూడరని నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!