Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Peddireddy Ramachandra Reddy On Meters

PeddiReddy Ramachandra Reddy: విద్యుత్ మీటర్లకు 95 శాతం రైతులు ఓకే

Published Date :October 25, 2022 , 5:57 pm
By NTV WebDesk
PeddiReddy Ramachandra Reddy: విద్యుత్ మీటర్లకు 95 శాతం రైతులు ఓకే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో విద్యుత్ మోటర్లకు మీటర్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. విపక్షాలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం, మంత్రులు మండిపడుతున్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో ముచ్చటించారు. వ్యవసాయ కనెక్షన్ల కు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా పై రైతుకు హక్కు కల్పించినట్లు అవుతుంది. విద్యుత్ మీటర్ల ఏర్పాటు రైతులకు ఉరితాడులు అని టిడిపి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ప్రతి ఏటా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతులకు 102 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అన్నారు.

Read Also: Talasani Srinivas Yadav: రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలు నమ్మొద్దు

గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్స్ పాడైపోతే అడిగే దిక్కే లేదు. వచ్చే మార్చి లోపు రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకే విద్యుత్ సరఫరా చేశాం…తెలంగాణ నుంచి రావలసిన బకాయిలను ఇప్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టును ఆశ్రయించాం అని అన్నారు మంత్రి. కోర్టు ఏం చెబుతుందో చూద్దాం అన్నారు మంత్రి.

Read Also: Mla Ramanaidu: ఈయన తీరే వేరు.. టిడ్కో ఇళ్ళలో దీపావళి వేడుక

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • ap govt
  • cm jagan
  • cpi
  • Meters For Motors

తాజావార్తలు

  • SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!

  • Suriya : సూర్య ‘కరుప్పు’ రిలీజ్ డేట్ ఫిక్స్?

  • US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

  • Bengaluru: వంట విషయంలో అత్తతో గొడవ.. టెక్కీ ఆత్మహత్య!

  • Crazy Kalyanam:‘క్రేజీ కల్యాణం’ నుంచి తరుణ్ భాస్కర్ ‘బాల్ రాజ్’ లుక్ విడుదల..

ట్రెండింగ్‌

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions