Minister Nagarjuna: టీడీపీ గెలిస్తే.. ఎవర్నీ బ్రతకనివ్వరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు.
Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం!
Also Read
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
పేద ప్రజల కోసం సీఎం జగన్ పాటు పడుతుంటే, ప్రతిపక్షాలు వాటిలో తప్పులు వెతుకుతున్నాయని మండిపడ్డారు. రాష్టంలో జరుగుతున్న దాడులు, మహిళల అఘాయిత్యాలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్ అనవసరంగా మాట్లాడుతున్నారని.. ఎవరో చేసిన చర్యల్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదని, గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారని ఆగ్రహించారు.
‘కేసులు పెట్టించుకుని రండి’ అని లోకేష్ కార్యకర్తలతో చెప్తుండడాన్ని బట్టి చూస్తుంటే.. రాష్టంలో జరుగుతున్న దాడుల్లో ఆయన పాత్ర ప్రధానంగా ఉందేమోనని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్నీ బ్రతకనివ్వరని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!