Minister Nagarjuna: టీడీపీ గెలిస్తే.. ఎవర్నీ బ్రతకనివ్వరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు.
Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం!
Also Read
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
పేద ప్రజల కోసం సీఎం జగన్ పాటు పడుతుంటే, ప్రతిపక్షాలు వాటిలో తప్పులు వెతుకుతున్నాయని మండిపడ్డారు. రాష్టంలో జరుగుతున్న దాడులు, మహిళల అఘాయిత్యాలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్ అనవసరంగా మాట్లాడుతున్నారని.. ఎవరో చేసిన చర్యల్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదని, గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారని ఆగ్రహించారు.
‘కేసులు పెట్టించుకుని రండి’ అని లోకేష్ కార్యకర్తలతో చెప్తుండడాన్ని బట్టి చూస్తుంటే.. రాష్టంలో జరుగుతున్న దాడుల్లో ఆయన పాత్ర ప్రధానంగా ఉందేమోనని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్నీ బ్రతకనివ్వరని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?