Karumuri Nageswara Rao: ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు.. ఆ సర్వే రిపోర్ట్ వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.. అయితే, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సర్వేల్లో ఓటమి తప్పదని తెలిపోవడంతో టిక్కెట్లు రావనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల మీద లీకులు ఇచ్చి ఇప్పుడు ట్యాపింగ్ ఆరోపణలు చెయ్యడం అంటే వంకాలేనోడు డొంకపట్టుకుని వెళ్లాడటం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ వదిలి వెళ్లిపోతా మని లీకులు ఇచ్చి ఆరోపణలు చెయ్యడం చూస్తేనే అర్ధం అవుతోందన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానమన్న ఆయన.. టికెట్ గ్యారెంటీ లేకపోవడంతోనే ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: Rebels Of Thupakula Gudem Review: రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం రివ్యూ
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అయితే, సర్వేల్లో ఓటమి తప్పదని తేలిన వాళ్లు పార్టీ వదిలి పోతున్నారని తెలిపారు మంత్రి కారుమూరు.. ఇక, వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న యువ నాయకుడు.. ముందు తన తండ్రిని నిలదీయాలి.. అని నారా లోకేష్కు సూచించారు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చెయ్యాలేని అభివృద్ధి.. మూడున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ హయాంలో ఎలా సాధ్యం అయిందో తండ్రిని ప్రశ్నించాలన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. విమర్శలకు స్పందించే స్థాయి నాది కాదంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. కాగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు.. మంత్రులు, వైసీపీ నేతల కౌంటర్లతో నెల్లూరు రాజకీయం హాట్ టాపిక్గా మారిన విషయం విదితమే.. ఇక, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డిని.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్గా పెట్టి.. కోటంరెడ్డిని సైడ్ చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!