Ambati Rambabu: శరవేగంగా పోలవరం పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి వరంలా భావించే పోలవరం పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పోలవరంలో పర్యటించారు. పోలవరం పనుల తీరుని ఆయన పరిశీలించారు. గోదావరి వరద పూర్తిగా తగ్గడంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయి..పనులు మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ముందుగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభిస్తాం.. డయాఫ్రమ్ వాల్ వద్ద వున్న నీటిని పూర్తిగా తొలగించి వాల్ పరిస్థితి పై పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read ALso: IBS College: షాకింగ్ అప్డేట్.. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లు వైరల్
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొత్తది చేయాలా లేక వున్నదానిపై ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం చేయాలా అనే నిర్ణయం తీసుకుంటాం.. ప్రాజెక్ట్ లో ప్రధానమైనవి స్పిల్ వే పూర్తి అయింది.. మరో ప్రధానమే ECRF ఈ ఏడాది ప్రారంభిస్తాం అని చెప్పారు మంత్రి అంబటి. ఇదిలా ఉంటే.. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న ప్రాంతాలను ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు.
Read Also: Special Focus On Cardiac Arrests Live: జిమ్ లు ప్రాణాలు తీస్తున్నాయా?
ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వా పురం, భద్రాచలం మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల సంఘం స్పందించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. త్వరలోనే మరోసారి సర్వే నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!