Kurnool: ప్రేమ జంటలే టార్గెట్.. ఏకాంతంగా కనిపిస్తే అంతే..!
- కర్నూలులో ప్రేమ జంటలు టార్గెట్ గా వసూళ్లు చేస్తున్న ముగ్గురు నిందితులను ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారు దోచుకుంటున్నారు నిందితులు. ఓ యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కొని డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: ప్రేమలో ఉన్నప్పుడు.. ఆ జంట చాటింగ్లు, ఫోన్ సంభాషణల్లో మునిగి తేలుతుంది.. ఇక, సమయం దొరికినప్పుడు.. అని అనుకూలించిన సమయంలో.. కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.. పార్కులు, షికార్లు, సినిమాలు.. ఇలా తిరిగేస్తుంటారు.. అయితే, ఆ సమయంలో ఉన్న ఇబ్బందులతో ఊరి అవతల, ఏ గుడిలోనూ.. ఇంకా ఏదైనా సీక్రెట్ ప్లేస్లలో కలుసుకుంటారు.. అయితే, ఈ జాబితాలో మీరు ఉంటే అంతే.. ఎందుకంటే.. ఒంటరిగా.. ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలనే టార్గెట్ చేస్తోంది ఓ ముఠా..
Read Also: JD Vance: జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరిస్తా..
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
కర్నూలులో ప్రేమ జంటలు టార్గెట్ గా వసూళ్లు చేస్తున్న ముగ్గురు నిందితులను ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారు దోచుకుంటున్నారు నిందితులు. ఓ యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కొని డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ముజఫర్ నగర్ కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, ప్రజానగర్ రమేష్, దిన్నెదేవరపాడు కు చెందిన మాలిక్ బాషా అరెస్టు చేశారు. అయితే, వీరికి కొందరు పోలీసులతో కలకలం రేపుతోంది.. నిందితులకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోమ్ గార్డు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై అంతర్గత విచారణ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..