Uranium Mining: సీఎం ఆదేశాలు.. కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై కీలక ప్రకటన..
- కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం తవ్వకాలపై కీలక ప్రకటన..
- పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియ ఆపేయాలని సీఎం ఆదేశాలు..
- ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు..
- ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uranium Mining: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీని కోసం బోర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు.. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దు అంటూ ఉద్యమించారు.. అయితే, ఈ నేపథ్యంలో కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం పరీక్షలు, తవ్వకాలపై కీలక ప్రకటన చేశారు కలెక్టర్ రంజిత్ బాషా.. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు.. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కలెక్టర్ రంజిత్ బాషా..
Read Also: Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
కాగా, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు చేస్తామని, బోర్లకు అనుమతి ఇచ్చారు.. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ళ, చెల్లెల చిలిమిలా, బేతపల్లి గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నిరసన ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.. వీరికి విపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి.. చివరకు ప్రభుత్వమే కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు జరపడం లేదంటూ ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!