YS Jagan Tour: జగన్ పర్యటనపై పోలీసుల షరతులు
- జగన్ పర్యటనపై పోలీసుల షరతులు..
- కేవలం నాలుగు గ్రామాల్లోనే జగన్ పర్యటనకు అనుమతి..
- హైవేలపై ర్యాలీ, సమావేశాలకు అనుమతించని పోలీసులు..
- 10 కాన్వాయ్ వాహనాలు, 500 మందికి మాత్రమే అనుమతి..
YS Jagan Tour: కృష్ణాజిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు కొన్ని షరతులు పెట్టారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గూడూరు మండలం రామరాజు పాలెం, ఆకుమర్రు గ్రామం, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాలలో పర్యటన కొరకై గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ కింది షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది అని పోలీసులు తెలియజేశారు.
Read Also: Warangal: వరంగల్లో మొంథా తుఫాన్ బీభత్సం.. ఏకంగా 6465 ఇళ్లు..
Also Read
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
- Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
ఇక, హైవేపై ప్రజలు గుమిగుడటానికి, సమావేశాలకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలిగించారదన్నారు. . కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే జగన్ పర్యటన చేయాలని చెప్పుకొచ్చారు. దీంతో పాటు 10 కాన్వాయ్ వాహనాలకు, 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అని పోలీసులు షరతులు విధించారు.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
అలాగే, వైఎస్ జగన్ పర్యటనలో బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు వెల్లడించారు. పరిమితికి మించిన ప్రజలను, వాహనాలను వినియోగించినా, మేము ఇచ్చిన అనుమతిని మితిమీరినా వెంటనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో డీజేను వినియోగించొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏదైనా సంభవిస్తే దానికి ఈ ప్రోగ్రాం నిర్వాహకులదే పూర్తి బాధ్యత అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో