Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..
- హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
- బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని..,
- పాట వద్దన్నందుకు నేను అతనికి పాట రాయడం మానేసా- అనంత శ్రీరామ్
- హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి- అనంత శ్రీరామ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు. తాను లక్ష్యం సినిమాకు 12 నిమిషాల హిందూ పాట రాశాను.. లక్ష్యం కథ లాంటి కథ వస్తే మరల అలా పాటలు రాస్తానని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు.. అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. సత్యవాణిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు.. ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ధర్మరాజు అంతటి దాత అని కర్ణుడిని అంటే ఊరుకుంటారా.. అని అన్నారు. అందంగా ఉండటానికి చిత్రీకరణలో హైందవ హననాలు సినిమాలో జరిగాయని అనంత శ్రీరామ్ తెలిపారు. ఇస్కాన్ హరేకృష్ణ హరేకృష్ణను ఐటెం సాంగ్ చేసారు.. పీకే సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు… ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా.. అని అన్నారు. ఇన్ని విధాలుగా హననం చేస్తుంటే.. చూస్తూ కూచుంటారా.. తిరగబతారా… అని ప్రశ్నించారు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
వర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు రకాలుగా హిందువులు ఏపీలో నలిపివేయబడుతున్నారని అన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తే మతిస్థిమితం లేని వాడి చర్యలు అంటున్నారు.. హిందూ సమాజం ఏదో ఒక రోజు మతిస్థిమితం కోల్పోతేనే ఏపీలో హిందూ గౌరవం నిలబడుతుందని తెలిపారు. హిందూ సమాజం ఏకీకృతం కావాలి.. మతిస్థిమితం లేని వాళ్ళు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే మనకు అమ్మవారు పూనతారన్నారు. దేవ దేవతలు అందరూ హిందువులపై ఒంటిమీదకు వస్తారని చెప్పారు. ఈ విషయం అర్ధమైతే హిందూ వ్యవస్ధలపై దాడులు జరగవు.. కేసులు ఉండవుని వర్రే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీ చోట హిందూ జట్టు తయారు కావాలి.. ఏ పోలీసు స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి జట్టుగా మారాలని అన్నారు.
Read Also: Triptii Dimri: అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో: “యానిమల్” నటి
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..