KK Raju: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KK Raju Comments In Electric Vehicles Rally: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలని నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను అమల్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. శనివారం విశాఖపట్నంలో నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో విద్యుత్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. పర్యావరణహితమైన వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ‘గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ బైక్’ నినాదంతో కేకే రాజు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. పర్యావరణహితమైన విధానాలను అవలంభించడంలో ప్రభుత్వం ముందుందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్మెంట్ సమ్మిట్లో సాంప్రదాయేతర ఇంధన వనరులకు పెద్ద పీట వేయడం జరిగిందని గుర్తు చేశారు.
Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు
Also Read
ఇదే సమయంలో నెడ్ క్యాప్ ఎండీ రమణా రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఖర్చును ఆదా చేయడంతో పాటు కాలుష్య నివారణకు తమ వంతు పాత్ర పోషించినట్టు అవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బైకులతో పాటు ఈ-ఆటోలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో కాలుష్య నివారణ పట్ల అవగాహన పెరుగుతోందని చెప్పారు. కార్బన్ కారక కాలుష్య నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ ద్వారా జీవీఎంసీ తన వంతు బాధ్యతను నెరవేరుస్తుందని తెలియజేశారు.
Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!