Kanna Babu : ఎక్కడ శవాలు ఉంటాయా అని వీళ్ళు వెతుకుతుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kanna Babu Fired on TDP Leaders at Andhra Pradesh Legislative Council.
ఏపీ శాసన మండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ నేతలు రచ్చ చేశారు. దీంతో మంత్రి కన్న బాబు టీడీపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులు జరగని విషయాన్ని జరిగినట్లు చెబుతున్నారని, నాలుగు శవాలు కనిపిస్తే చాలు తెలుగుదేశం నాయకులు అక్కడికెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read
ఎక్కడ శవాలు ఉంటాయా అని వీళ్ళు వెతుకుతుంటారని, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు స్నానం సరదా కోసం 29 మందిని చంపేశారన్నారు. స్నానం షూటింగ్కు బలైన 29 మంది కుటుంబాలను కనీసం చంద్రబాబు పరామర్శించారు లేదని కన్నబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా చేతిలో 22 మంది చనిపోయారని, కనీసం వాళ్లకు సానుభూతి కూడా చంద్రబాబు ప్రకటించలేదన్నారు. జంగారెడ్డిగూడెంలో నిన్న చంద్రబాబు చేసింది రాజకీయ యాత్ర అని, రాజకీయాల కోసం జంగారెడ్డి గూడెం మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు.
తాజావార్తలు
-
World Biggest Return: ప్రపంచంలోనే అతిపెద్ద రాబడి.. ఒకటి-రెండు శాతం కాదు.. ఏకంగా 100శాతం రిటర్న్స్ గ్యారెంటీ!
-
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
-
Vaibhav Vs GT: వైభవ్ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
-
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
-
Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!