Minister Nadendla Manohar: జాయింట్ కలెక్టర్పై మంత్రి నాదెండ్ల సీరియస్
- కాకినాడ జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన..
- అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన మంత్రి నాదెండ్ల..
- పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడంపై జాయింట్ కలెక్టర్పై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ కాకినాడ జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతుల విషయంలో విపక్ష చూపించారు.. చట్టంలో మార్పు తీసుకుని వస్తామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించారు.. వ్యవస్ధాపరమైన లోపాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మిల్లెట్స్ పంటలు ను ఎంకరేజ్ చేస్తాం.. ప్రభుత్వం ఇచ్చిన సరకు అంగన్ వాడీలు, రెసిడెన్షియల్ హాస్టల్ లలో అదే ఇస్తున్నారని మీరు ఎలా ఐడెంటిపై చేస్తున్నారని సివిల్ సప్లై అధికారులను మంత్రి ప్రశ్నించారు. నాదెండ్ల ప్రశ్నలకు అధికారులు సైలెంట్ అయ్యారు. గత మూడు నెలల్లో ఎక్కడ కేసులు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హాస్టల్స్ కి ఎందుకు వెళ్లడం లేదని అధికారులను సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రశ్నించారు.
Read Also: Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కి బెయిల్..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఇక, గత పది రోజులుగా పీడీఎస్ రైస్ ఎక్కువ మూమెంట్ అవుతుందని ఎందుకు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జేసీ రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు. రేషన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్న ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ తో సంబంధము ఏమి ఉందని ప్రశ్నించారు.. ఎన్నికలు ముగిసిన అధికారులు స్లీప్ మోడ్ లో ఉంటున్నారు.. అదేం సమాధానం అంటూ జెసీపై ఫైర్ అయ్యారు. జగనన్నకి చెప్పి చెప్పి జనం అలసిపోయారు.. కొత్త రేషన్ కార్డులు కోసం డేటా తీసుకోండి అని సివిల్ సప్లై మినిష్టర్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..