Justice Nageswara Rao: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.. మీ ఇంట్లో ఇలా జరిగితే ఒప్పుకుంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Nageswara Rao: విద్యార్థులుగా సరైన సమయంలో సరైన స్టెప్ వేస్తే రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చినవారు అవుతారని తెలిపారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర రావు.. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీలో లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల పరిష్కారంలో డీలే ఉందన్నారు.. నేను సుప్రీం కోర్టులో రోజుకు 65 వ్యాజ్యలు పరిశీలించే వాడినని గుర్తుచేసుకున్నారు.. ఇక, హైదరాబాద్లో నలుగుర్ని ఎన్కౌంటర్ చేస్తే పోలీసులకు దండలు వేశారు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు.. మీ ఇళ్లల్లో ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు.. మొత్తంగా.. హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఎన్కౌంటర్ కేసును ప్రస్తావించారు జస్టిస్ లావు నాగేశ్వరరావు. కాగా, హైదరాబాద్ శివారులో జరిగిన దిశ కేసు.. ఆ తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే..
Read Also: Kannababu: మాకు బాలకృష్ణ తక్కువ కాదు.. చిరంజీవి ఎక్కువ కాదు..
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..