Justice Nageswara Rao: విద్యార్థులుగా సరైన సమయంలో సరైన స్టెప్ వేస్తే రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చినవారు అవుతారని తెలిపారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర రావు.. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీలో లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల పరిష్కారంలో డీలే ఉందన్నారు..…