Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Janasena Pac Chairman Nadendla Manohar About Varahi Vehicle Name

Varahi Vehicle: వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం.. అందుకే ఆ పేరు పెట్టాం..

Published Date :December 14, 2022 , 6:38 pm
By Sudhakar Ravula
Varahi Vehicle: వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం.. అందుకే ఆ పేరు పెట్టాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వారాహి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం.. వారాహితో యాత్రకు సిద్దమయ్యాం.. కానీ, వారాహి వాహనంపై పేర్ని నాని రకరకాల అననమానాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్.. అయితే, జనసేన చట్టానికి లోబడే కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన.. సంస్థాగతంగా పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు.. ఇప్పటికే 9 జిల్లాల్లో సంస్థాగత పటిష్టతపై చర్యలు చేపట్టాం… వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథమే.. సంస్కృతిని గౌరవించుకునే విధంగా వారాహి పేరు పెట్టామన్నారు.. మేం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.. ఇక, ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నాం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కౌలు రైతుల దుస్థితి తెలియాలంటే సీఎం జగన్ సత్తెనపల్లి కౌలు రైతుల భరోసా యాత్ర సభకు రావాలంటూ సవాల్‌ విసిరారు.. మాచర్ల, గురజాల, పెదరూరపాడుల నుంచి ఎక్కువగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయని వెల్లడించారు.

Read Also: Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..

గతంలో మేం ఆర్ధిక సాయం చేస్తే సీఎం జగన్ విమర్శలు చేశారు… సాయం అందుకునే రైతులు రైతులే కాదన్నారు… సీఎం జగన్ సత్తెనపల్లి జనసేన సభకు వస్తే తాను చెప్పినవన్నీ కరెక్ట్ కాదని అర్థం అవుతుందని సూచించారు నాదెండ్ల మనోహర్‌.. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామన్నారు… క్రాప్ హాలిడే డిక్లేర్ చేయొద్దు.. జగన్ ప్రభుత్వానికి హాలిడే ఇద్దామని చెప్పామన్న ఆయన.. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు.. స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రూ. 8 వేల కోట్లు అంచనా అయితే.. జేఎస్ డబ్ల్యూ సంస్థకు రూ. 5 వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జేఎస్ డబ్ల్యూ గతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నించిందని విమర్శించిన ఆయన.. అటువంటి జేఎస్ డబ్ల్యూ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ పెడుతుందని అంటున్నారని.. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎవరికి లాభం..? అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ పేరుతో రాయలసీమ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు నాదెండ్ల..

మరోవైపు, బీఆర్ఎస్ విషయంలో వైసీపీ వైఖరేంటో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు… అయితే, బీఆర్ఎస్ మీద ఆధారపడో.. సలహాదారుల మీద ఆధారపడో జనసేన పార్టీ నిర్ణయాలు ఉండబోవన్నారు.. కౌలు రైతుల దుస్థితిపై జనసేన పోరాడుతోంది.. కౌలు రైతులకు వచ్చే సబ్సిడీలు.. రుణాలు దక్కకుండా ఈ ప్రభుత్వం గండికొట్టిందని మండిపడ్డారు.. గతంలో గ్రామ సభలో కౌలు రైతులను గుర్తించాలనే తీర్మానంతో ప్రభుత్వం సాయం అందేది.. కానీ, కొత్త చట్టం తెచ్చి కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన.. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతు గుర్తింపు కార్డు రావాలంటే మామూలు విషయం కాదని.. గత మూడేళ్లల్లో 1673 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటులో చెప్పారు.. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక.. 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మేం గుర్తించామని తెలిపారు.. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల్లో భరోసా నింపేలా జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాం.. ఇప్పటి వరకు కడపతో సహా ఆరు జిల్లాల్లో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టామని.. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో 40 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • janasena
  • PAC Chairman Nadendla Manohar
  • pawan kalyan
  • varahi vehicle

తాజావార్తలు

  • Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!

  • Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

  • Hanumantha Rao Chowdary: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత..

  • Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions