Nadendla Manohar: ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. పొత్తులపై అప్పుడే నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చెయ్యాలి.. మా పార్టీ నినాదం అదే అన్నారు జనసేనా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిగతా రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లాలా లేదన్నది సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం అన్నారు.. రాష్ట్రంలో చాలా సమస్యలు తాండవిస్తున్నాయి…. ప్రతి చోటా మాకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జగనన్న కాలనీలు అవినీతిమయం.. సోషల్ ఆడిట్ చేసి ప్రజలకు వివరిస్తామన్న ఆయన.. కట్టకపోతే ఇచ్చిన పట్టాలు లాక్కుంటున్నారు… బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. బటన్ నొక్కాను డబ్బులు పడిపోతున్నాయని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. క్షేత్ర స్థాయిలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడంలేదని విమర్శించారు.
Read Also: YV Subba Reddy: నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే మార్పులు..
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
మత్స్యలేషం గ్రామంలో ఓ యువకుడు వలసలుపై ప్రస్తావించాడు.. సుమారు ఆరువేల మంది ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.. మత్స్యకార భరోస రాలేదని మత్స్యకారులు గగ్గోలపెడతున్నారు. కారణాలు చూస్తే అన్నీ తప్పుల తడక.. ఓ కుటుంబానికి 107 ఎకరాల భూముందని రికార్డులలో చూపిస్తుందట అని ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టు నిర్వాసితులు ఇబ్బందలు పడుతున్నారు.. మైనింగ్ మాఫియా నడుస్తుంది.. వనరులను దోచుకుంటున్నారు.. సాలూరులో ఇసులు అక్రమంగా తరలిపోతుంది. పర్యాటకంగా కూడ అడ్డుకుంటుమ్నారు… తాటిపూడి రిజర్వాయర్ పైకి పర్యాకులు రావద్దని బోర్డులు పెడుతున్నారు.. ఎక్కడో బోటు ప్రమాదం జరిగిందని ఇక్కడ ఆపేయడంకాదు.. పొరపాటులను సరిదిద్దే కోవాలని సలహా ఇచ్చారు. అర్హత ఉన్న చాలామంది గిరిజనులకు, వికలాంగులకు ఇంకా పెన్షన్ ఇవ్వకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!