Nadendla Manohar: ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. పొత్తులపై అప్పుడే నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చెయ్యాలి.. మా పార్టీ నినాదం అదే అన్నారు జనసేనా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిగతా రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లాలా లేదన్నది సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం అన్నారు.. రాష్ట్రంలో చాలా సమస్యలు తాండవిస్తున్నాయి…. ప్రతి చోటా మాకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జగనన్న కాలనీలు అవినీతిమయం.. సోషల్ ఆడిట్ చేసి ప్రజలకు వివరిస్తామన్న ఆయన.. కట్టకపోతే ఇచ్చిన పట్టాలు లాక్కుంటున్నారు… బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. బటన్ నొక్కాను డబ్బులు పడిపోతున్నాయని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. క్షేత్ర స్థాయిలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడంలేదని విమర్శించారు.
Read Also: YV Subba Reddy: నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే మార్పులు..
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మత్స్యలేషం గ్రామంలో ఓ యువకుడు వలసలుపై ప్రస్తావించాడు.. సుమారు ఆరువేల మంది ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.. మత్స్యకార భరోస రాలేదని మత్స్యకారులు గగ్గోలపెడతున్నారు. కారణాలు చూస్తే అన్నీ తప్పుల తడక.. ఓ కుటుంబానికి 107 ఎకరాల భూముందని రికార్డులలో చూపిస్తుందట అని ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టు నిర్వాసితులు ఇబ్బందలు పడుతున్నారు.. మైనింగ్ మాఫియా నడుస్తుంది.. వనరులను దోచుకుంటున్నారు.. సాలూరులో ఇసులు అక్రమంగా తరలిపోతుంది. పర్యాటకంగా కూడ అడ్డుకుంటుమ్నారు… తాటిపూడి రిజర్వాయర్ పైకి పర్యాకులు రావద్దని బోర్డులు పెడుతున్నారు.. ఎక్కడో బోటు ప్రమాదం జరిగిందని ఇక్కడ ఆపేయడంకాదు.. పొరపాటులను సరిదిద్దే కోవాలని సలహా ఇచ్చారు. అర్హత ఉన్న చాలామంది గిరిజనులకు, వికలాంగులకు ఇంకా పెన్షన్ ఇవ్వకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!