Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?
- విజయవాడ-ఢిల్లీ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసు ప్రారంభం..
- సెప్టెంబర్ 14 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి..
- ఢిల్లీ- అమరావతి అనుబంధం మరింత పెరగనుంది: విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకోవడానికి తాను ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే, ఇది సాధ్యం చేసిన వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
కాగా, విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు కొనసాగించనుంది. ‘సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ- ఢిల్లీ మధ్య రాకపోకలు స్టార్ట్ కానున్నాయి. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ- అమరావతి మధ్య అనుబంధం మరింత పెరగనుంది. ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది. విజయవాడ నుంచి ఢిల్లీ: బయలుదేరు సమయం ఉదయం: 11.10 గంటలకు, ఢిల్లీకి చేరుకునే సమయం మధ్యాహ్నం: 1.40 గంటలకు.. ఇక, ఢిల్లీ నుంచి విజయవాడ: బయలుదేరు సమయం రాత్రి 08.10 గంటలకు, విజయవాడకు చేరుకునే సమయం రాత్రి 10.40 గంటలుగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!