తిరిగి మేమే అధికారంలోకి వస్తాం: జీవీఎల్
ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని జీవీఎల్ అన్నారు.
Read Also: ఏపీలో ఇకపై అన్ని సేవలకు ఒకే పోర్టల్… ప్రారంభించిన సీఎం జగన్
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఉత్తర ప్రదేశ్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం, విచ్చలవిడిగా స్వైరవిహారం చేసిన గూండాలను ఏరివేసిన కారణంగా తిరిగి రాష్ట్రంలో మరోసారి బీజేపీకే ప్రజలు అధికారం అప్పగిస్తారని జీవీఎల్ తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల బలమైన జాట్ సామాజిక వర్గంలో బీజేపీ పై విముఖత , ఆగ్రహం ఉన్న అది చాలా పరిమిత సంఖ్యలోనే అని చెప్పారు. వాస్తవానికి, రద్దైన వ్యవసాయ చట్టాలతో సగటు రైతుకు మేలు జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్లో కూడా ఈసారి మాదే విజయమని తెలిపారు. మణిపూర్, గోవాలో బీజేపీ తమ అభ్యర్థులతో ప్రమాణాలు, హామీ పత్రాలు రాయించుకోవడం కేంద్ర నాయకత్వం ఆలోచన, నిర్ణయం కాదని వెల్లడించారు. నైతిక బాధ్యత కోసం ఆ రెండు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ప్రయత్నాలు అయి ఉండొచ్చునని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేలు, నాయకులు బీజేపీలో చేరారు కానీ మా పార్టీ నుంచి ఎవ్వరూ కాంగ్రెస్లో చేరలేదన్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఈ సారి విజయం మాదేనని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో