Minister Satya Kumar: ప్రధాని మోడీ వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు..
- ఏపీలో ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి వేడుకలు..
- స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పటేల్ కృషి చేశారు..
- ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు: మంత్రి సత్యకుమార్
Minister Satya Kumar: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమైక్యతా ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఇక, మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.. 542 సంస్థానాలను విలీనం చేశారు.. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం తన సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నం చేశారు.. దానిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారని పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
ఇక, సమర్ధవంతమైన నాయకులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలను, త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటున్నాం.. సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!