Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pm Modi Is Working Towards The Goal Of Viksit Bharat Minister Satya Kumar

Minister Satya Kumar: ప్రధాని మోడీ వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు..

Published Date :October 31, 2025 , 11:59 am
By Chandra Shekhar Pamena
  • ఏపీలో ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి వేడుకలు..
  • స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పటేల్ కృషి చేశారు..
  • ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు: మంత్రి సత్యకుమార్
Minister Satya Kumar: ప్రధాని మోడీ వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Satya Kumar: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమైక్యతా ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఇక, మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.. 542 సంస్థానాలను విలీనం చేశారు.. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం తన సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నం చేశారు.. దానిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారని పేర్కొన్నారు.

Read Also: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు

ఇక, సమర్ధవంతమైన నాయకులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలను, త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటున్నాం.. సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Minister Statement
  • Developed India Vision
  • india development
  • Minister Satya Kumar
  • Modi Government Goals

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions