ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదు: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లు వదిలి వెళ్లి పోయి తలదాచుకున్నారని ఈ స్థితికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రాయల చెరువుకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్య మేనని ఆయన మండిపడ్డారు. అన్నయ్య డ్యాం విషయం లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చిన్ననాటి నుంచి రాయల చెరువుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. రాయల చెరువును కనీసం చూడటానికి ఆ శాఖ మంత్రి, సీఎం రాలేదని వారికి ఎందు కింత చిన్నచూపని విమర్శించారు. ఆపద సమయంలో ప్రభుత్వ భరోసా లేని కారణంగా నాలుగు రోజులైనా ప్రజలు కంటిమీదా కునుకు లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. ఐదు గ్రామాల ముంపుకు గురి అయ్యాయి..వారికి జరిగిన ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చంద్రబాబు అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైసీపీవి నీచ రాజకీయాలు చేస్తుందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?