Dharmana Prasada Rao: రెవిన్యూశాఖపై ఘాటైన వ్యాఖ్యలు
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు.
ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా బాధ్యుడినే. ప్రజలు విసిగిపోతున్నారని రెవిన్యూ శాఖ పై కామెంట్స్ వస్తున్నాయి. అది చెప్తే తప్పేంటి. అది సరిదిద్దుకుందాం.. అందరినీ అనడంలేదు ..కొందరినే అంటున్నా అన్నారు మంత్రి ధర్మాన. అధికారులు నా కామెంట్స్ ని అవమానంగా కంటే ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు.
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
భూమి మ్యూటిషన్లకోసం సైతం రోజుల తరబడి ప్రజల్ని తిప్పుతున్నారు . ముఖ్యమంత్రి సైతం అసంతృప్తిగా ఉన్నారు. అనేక మంది అధికారులు భూ రికార్డ్ లను మార్చేస్తున్నారు. భూ హక్కులు అక్రమంగా మార్చే అధికారం అధికారులుకెక్కడిది. ఎవరి భూమైనా రికార్డులు తారు మారు చేస్తే ..ప్రజలు తట్టుకోలేక చచ్చిపోతారు కదా. ఇలా చేస్తూ పోతే సంస్కరణలు చేపట్టి ఆర్డీవో, జేసీలకు అధికారం ఇచ్చేస్తాం అన్నారు.
Read Also: Telangana Congress : కీలక పరిణామం.. ఆమెను పదవి నుంచి తొలగింపు
కొన్ని రాష్ట్రాల్లో విసిగిపోయి వ్యవస్థనే మార్చేసారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలి. రెవిన్యూలో బ్రోకర్స్ కి అవకాశం ఇవ్వకండి. ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయండి , వారికి గౌరవం ఇవ్వండి. చట్టవ్యతిరేఖంగా ఏ ప్రజా ప్రతినిధి పని చేయమన్నా చేయవద్దు. నిబంధనలు ఒప్పుకోవని సుతి మెత్తగా చెప్పండని దిశానిర్దేశం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!