టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారని…వారి చేష్టలతో అక్కడ ఎవరూ ఉండలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఒకరిద్దరు పోతే…మిగిలిన వాళ్ళు బీజేపీలోకి ..ఇతర పార్టీల్లోకి పోయేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి అని తాము అనుకుంటున్నా కానీ…టీడీపీకి ఆ హోదా కూడా దక్కేలా లేదని.. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవడానికి కూడా టీడీపీకి శక్తి ఉండదన్నారు ఆయన. తిరుపతిలో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ నేతలు గొడవ గొడవ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈనెల 17 న జరగబోయే ఎన్నికల్లో తిరుపతిలో నాలుగు లక్షల మెజార్టీతో వైసీపీ గెలబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు, ఆయన అనుచరగణం మతిస్థిమితం లేని వారులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెప్పిన తెల్లారి..టీడీపీ నేతలు సీరియస్ గా ప్రచారం చేసుకున్నారని.. అసలు వారి ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. భయపడి సీఎం జగన్ ప్రచారానికి రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ప్రజలకు జగన్ రాసిన లేఖ చూసైనా మీకు విజ్ఞత లేదా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఎందుకో గాబరా పడిపోతున్నారని..17వ తేదీ తర్వాత టీడీపీ పనైపోతుందని అచ్చెన్నాయుడే చెబుతున్నారు..ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు పక్కనపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలని సూచించారు ఆయన సూచించారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!