Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cpm Leader Srinivasa Rao Slams Jagan Govt

CPM: 175 సీట్లు తప్ప.. జనం గురించి ఆలోచించరా?

Published Date :July 11, 2022 , 4:14 pm
By NTV WebDesk
CPM: 175 సీట్లు తప్ప.. జనం గురించి ఆలోచించరా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో విపక్షాలు అధికార వైసీపీ పై మండిపడుతున్నాయి. ఇటీవల ముగిసిన ప్లీనరీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వైసీపీ తీరుపై మండిపడ్డారు. వైసీపీకి 175 సీట్లు, 2024 ఎన్నికలపై తప్ప ప్రజల సమస్యలపై దృష్టి లేదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక సమస్య, ప్రతి గ్రామానికి ఒక అలజడి ఉంది. ఒక చేతిలో పథకాలు పెట్టి మరో చేతిలో నుండి లాగేసుకుంటున్నారని జనం కన్నీళ్లు పెట్టి చెబుతున్నారు.

వైసీపీ ప్లీనరీలో ప్రజల సమస్యల గురించి చర్చించలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం అన్పి రంగాల్లో విఫలమైంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు చూస్తుంటే…జగన్ మోడీ భజన చేస్తున్నాడు. బీజేపీ నాయకులు అడగకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఎందుకు బలపరుస్తున్నారో వైసీపీ చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు సీపీఎం నేత శ్రీనివాసరావు. ఏపీలో జగన్ సాలనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Talasani Srinivas Yadav : బీజేపీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 175 seat
  • AP Assembly
  • ap govt
  • cpm vs ysrcp
  • peoples problems

తాజావార్తలు

  • Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన

  • Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..

  • Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2

  • Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్..

  • Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions