CPM: 175 సీట్లు తప్ప.. జనం గురించి ఆలోచించరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విపక్షాలు అధికార వైసీపీ పై మండిపడుతున్నాయి. ఇటీవల ముగిసిన ప్లీనరీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వైసీపీ తీరుపై మండిపడ్డారు. వైసీపీకి 175 సీట్లు, 2024 ఎన్నికలపై తప్ప ప్రజల సమస్యలపై దృష్టి లేదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక సమస్య, ప్రతి గ్రామానికి ఒక అలజడి ఉంది. ఒక చేతిలో పథకాలు పెట్టి మరో చేతిలో నుండి లాగేసుకుంటున్నారని జనం కన్నీళ్లు పెట్టి చెబుతున్నారు.
వైసీపీ ప్లీనరీలో ప్రజల సమస్యల గురించి చర్చించలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం అన్పి రంగాల్లో విఫలమైంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు చూస్తుంటే…జగన్ మోడీ భజన చేస్తున్నాడు. బీజేపీ నాయకులు అడగకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఎందుకు బలపరుస్తున్నారో వైసీపీ చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు సీపీఎం నేత శ్రీనివాసరావు. ఏపీలో జగన్ సాలనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read
Talasani Srinivas Yadav : బీజేపీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!