Gadapa Gadapaku Work Shop: మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ డెడ్లైన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadapa Gadapaku Work Shop: గడప గడపకు మన ప్రభుత్వంపై అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్కు నివేదికలు అందాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రెండున్నర నెలల తర్వాత ఈ సమీక్ష జరుగుతోంది.
గత సమావేశంలో కొంత మంది మంత్రులు సహా 27 మంది వెనకబడ్డారని సీఎం జగన్ చెప్పారు. జనవరి నుంచి ఎమ్మెల్యేలకు సపోర్ట్గా గడప గడప కార్యక్రమంలో కొత్త నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యేలకు సహాయంగా పార్టీ గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు రానున్నారు. 2023 జూన్, జూలై నాటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్ డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నుంచి మరింత వేగం పెంచే విధంగా కసరత్తు జరుగుతోంది.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
Read Also: Andhra Pradesh: విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు.. త్వరలోనే భారీ ప్రాజెక్టు
గడప గడపకు మన ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఎన్టీవీతో చెప్పారు. నియోజకవర్గం అంతా పూర్తి చేయటానికి 8, 9 నెలల సమయం సరిపోదని.. ఒక ఏడాదిలో 60 సచివాలయాలను మాత్రమే పూర్తి చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి చేయటానికి మరో ఐదారు నెలల సమయం పడుతుందని వివరించారు. సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. రోడ్ల విషయంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని విప్ కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!