AP Crime: ఆన్లైన్ బెట్టింగ్లో లక్షలు పోయాయి.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
- కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్..
- కుటుంబంపై 30 లక్షల అప్పులు..
- భార్య ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆన్లైన్ బెట్టింగ్ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. కొన్ని కుటుంబాలు శాసనం అయ్యాయి.. అయినా.. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు నడుస్తూనే ఉన్నాయి.. ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు.. పోలీసులు హెచ్చరిస్తున్నా.. సన్నిహితులు వారిస్తున్నా.. కొందరు దాని బారిన పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు.. ఇక, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ పరిస్థితి విషమించడంతో తమిళనాడు వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనకు ప్రధాన కారణం నాగరాజు రెడ్డి కుమారుడు దినేష్.. ఆన్లైన్ యాప్లలో బెట్టింగ్కు అలవాటుపడిన దినేష్.. లక్షల్లో పోగొట్టుకున్నాడు.. ఎవరు ఇస్తే.. వారి దగ్గర అన్నట్టుగా అప్పులు చేశాడు.. బెట్టింగ్ ద్వారా సుమారు 30 లక్షలు పోగొట్టుకున్నడు.. దీనితో నాగరాజు రెడ్డి కుటుంబం అప్పులపాలు అయ్యింది.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగరాజు రెడ్డి.. మొత్తం కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.. అందులో ఇంటిలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది పోలీసులకు తెలిపారు స్థానికులు.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!