Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chinta Mohan Sensational Comments On Ap

Chinta Mohan: ఆంధ్రాకు అబద్ధాల ప్రదేశ్ అని పేరొచ్చింది

Published Date :September 20, 2022 , 11:07 am
By NTV WebDesk
Chinta Mohan: ఆంధ్రాకు అబద్ధాల ప్రదేశ్ అని పేరొచ్చింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో పాలనపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ రాష్ట్రం అధ్వన పరిస్థితుల్లోకి వెళ్ళిందన్నారు. ఆంధ్రకు అబద్ధాల ప్రదేశ్ గా పేరొచ్చింది. అసెంబ్లీలో మొత్తం అబద్ధాలతో గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం పోలవరం ఆగిపోయింది. ఒకప్పుడు ఏమీ లేని అదాని ప్రపంచ కుబేరుడు అయ్యాడు. దేశంలో 60 కోట్ల మంది, ఏపిలో కోటి మంది ఆకలితో వుంటున్నారు. కోటి మంది ఆకలితో నిద్రపోతే రాజన్న రాజ్యం అంటారా?

ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఎర్ర చొక్కాలు, ఖద్దరు చొక్కాలు లేకపోవటంతో మాట్లాడేవాడు లేడు. ఎనిమిది పులులు తీసుకొచ్చి ప్రధాని ఫోటోలు తీయటం ఏంటి? మా నాయకులు నేతాజీ, సర్దార్ పటేల్, అంబేడ్కర్ ఫోటోలు పెడుతున్నారు. వాజ్ పేయ్, అద్వానీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా…. మా నాయకుల ఫోటోలు పెట్టటం ఏంటి? గ్యాస్ సిలిండర్ల ధర 2024లో యూపీఏ ప్రభుత్వం గెలిపిస్తుంది.

ఈసారి బీజేపీ కి 100 సీట్లు కూడా రావు. గ్యాస్ ధర రూ.500 కు తీసుకొచ్చేది మా మొదటి సంతకం అన్నారు చింతా మోహన్. దేశంలో ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారు. ఏపీని విడగొట్టమని గులాంనబీ ఆజాద్ దొంగ సలహా ఇచ్చాడు. 2019 నుంచి ప్రతివారం రహస్యంగా మాట్లాడుకునేవారు. ఆజాద్ ని భారత రాష్ట్రపతిగా పోటీచేయిందమని మోదీ ఆలోచన వుండేదన్నారు. కానీ దానికి RSS ఒప్పుకోలేదన్నారు చింతా మోహన్.

Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న డొంక

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • AP Assembly
  • ap congress
  • Azad
  • cm jagan

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions