Chinta Mohan: ఆంధ్రాకు అబద్ధాల ప్రదేశ్ అని పేరొచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పాలనపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ రాష్ట్రం అధ్వన పరిస్థితుల్లోకి వెళ్ళిందన్నారు. ఆంధ్రకు అబద్ధాల ప్రదేశ్ గా పేరొచ్చింది. అసెంబ్లీలో మొత్తం అబద్ధాలతో గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం పోలవరం ఆగిపోయింది. ఒకప్పుడు ఏమీ లేని అదాని ప్రపంచ కుబేరుడు అయ్యాడు. దేశంలో 60 కోట్ల మంది, ఏపిలో కోటి మంది ఆకలితో వుంటున్నారు. కోటి మంది ఆకలితో నిద్రపోతే రాజన్న రాజ్యం అంటారా?
ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఎర్ర చొక్కాలు, ఖద్దరు చొక్కాలు లేకపోవటంతో మాట్లాడేవాడు లేడు. ఎనిమిది పులులు తీసుకొచ్చి ప్రధాని ఫోటోలు తీయటం ఏంటి? మా నాయకులు నేతాజీ, సర్దార్ పటేల్, అంబేడ్కర్ ఫోటోలు పెడుతున్నారు. వాజ్ పేయ్, అద్వానీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా…. మా నాయకుల ఫోటోలు పెట్టటం ఏంటి? గ్యాస్ సిలిండర్ల ధర 2024లో యూపీఏ ప్రభుత్వం గెలిపిస్తుంది.
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ఈసారి బీజేపీ కి 100 సీట్లు కూడా రావు. గ్యాస్ ధర రూ.500 కు తీసుకొచ్చేది మా మొదటి సంతకం అన్నారు చింతా మోహన్. దేశంలో ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారు. ఏపీని విడగొట్టమని గులాంనబీ ఆజాద్ దొంగ సలహా ఇచ్చాడు. 2019 నుంచి ప్రతివారం రహస్యంగా మాట్లాడుకునేవారు. ఆజాద్ ని భారత రాష్ట్రపతిగా పోటీచేయిందమని మోదీ ఆలోచన వుండేదన్నారు. కానీ దానికి RSS ఒప్పుకోలేదన్నారు చింతా మోహన్.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న డొంక
- Tags
- ap
- AP Assembly
- ap congress
- Azad
- cm jagan
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!