Murder Case: ప్రియుడిని మర్డర్ చేయించిన ప్రియురాలు
- కోనసీమ జిల్లాలో ప్రియుడిని మర్డర్ చేయించిన ప్రియురాలు..
- గోదావరిలోకి నోబుల్ జార్జ్ ను విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వైనం..
- నిందితుల కోసం గాలిస్తున్న కాకినాడ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం (మం) మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోబుల్ జార్జ్ గుడిమెల్లంక గ్రామానికి చెందిన భర్తను వదిలేసిన రాపాక ప్రశాంతి (వివాహిత)తో ప్రేమలో పడి గత కొంతకాలంగా సహజీవనం కొనసాగించారు. గంజాయికి బానిసైన నోబుల్ జార్జ్.. ప్రశాంతిని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు చెప్పిన ప్రశాంతి.. ఈ నెల 9వ తేదీన కాకినాడలో ఉంటున్న నోబుల్ జార్జ్ ని పథకం ప్రకారం దిండికి రప్పించింది.. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో రాపాక ప్రశాంతి, ఆమె అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ తో కలిసి ఇనుప రాడ్లతో నోబుల్ జార్జ్ ను కొడుతుండటంతో.. వారి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయే సమయంలో కాకినాడలో ఉన్న తన తండ్రికి జార్జ్ ఫోన్ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడని పేర్కొన్నారు.
Read Also: Best Wife – Best Husband: ఉత్తమ భార్యగా శ్రీవాణి.. ఉత్తమ భర్తగా దివ్వెల మహేష్!
Also Read
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
అయితే, పారిపోతున్న నోబుల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం మీదికి ఉండగానే దిండి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. ఈ నెల 10వ తేదీన నోబుల్ జార్జ్ తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా, నిన్న ( మంగళవారం) అంతర్వేది సముద్రం తీరాన లభ్యమైన నోబుల్ జార్జ్ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!