Bonda Uma: మద్యం బ్రాండ్లు టెస్ట్ చేయించే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మద్యం బ్రాండ్ల పై టీడీపీ నేతలు పోరాటానికి దిగుతున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయి. కొత్త కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున చనిపోయారు. మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులుంటే.. ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. అంబటి రాంబబు ఏమన్నా శాస్రవేత్తా అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అని బోండా ఉమా ప్రశ్నించారు.
డిస్టీలరీలు వైసీపీ నాయకులు చేతిలోకి తీసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అన్నీ బ్రాండ్లను టెస్ట్ లు చేయించడానికి మేము సిద్ధ ప్రభుత్వం కూడా సిద్ధమేనా? దమ్ముంటే బ్రాండ్లను టెస్టులు చేయించగలరా..?అని సవాల్ చేశారు. మద్యం వల్ల వచ్చే డబ్బు తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్తోంది. అంబటి లాంటి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కల్తీ మందుతో చాలా మంది మృతి చెందారని టీడీపీ చెబుతూనే ఉంది. జే బ్రాండ్లపై ఆధారాలతో సహా టీడీపీ నిరూపించిందన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!