BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్కు బీజేపీ డెడ్లైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడ్కో ఇళ్ల కేటాయింపులపై వైసీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఆగస్టు 15వ తేదీలోగా టిడ్కో ఇళ్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ గడువు పెట్టారు.. 30 లక్షల ఇళ్లు ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం అక్కడ ఏం చేయలేదన్న ఆయన.. ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందన్నారు.. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎలాట్ చేయకుంటే.. బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే అలాట్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
Read Also: Amit Shah : హైదరాబాద్కు చేరుకున్న అమిత్ షా
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
మరోవైపు, మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.. మూడు రాజధానులనేవి ఉత్తుత్తి మాటేనని తేల్చేసిన ఆయన.. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయలేదన్నారు.. మూడు రాజధానులపై బిల్లు తెచ్చే అవకాశమే ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకే వెళ్లేదన్న ఆయన.. మూడు రాజధానులనేది ఉత్తుత్తి మాటే.. మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక, బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ.. కోర్టు తీర్పును ధిక్కరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం భ్రమలు కల్పించిందని.. గత మూడేళ్లుగా రాజధాని పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!