Sake Sailajanath: పది ఇళ్ళు కూడా కట్టలేని దుస్థితిలో జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అసమర్థత పాలన సాగుతోందని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజా నాథ్ మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శైలజా నాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలను పరిశీలించారు. అనంతరం తులసి రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్థత పాలన సాగుతోందని శైలజా నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పట్టుమని పది ఇళ్లు కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఆడంబరం, ఆర్భాటం,అణచివేత కార్యక్రమాలు మాత్రమే జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు.
Read Also: Lorry Thief: ఏకంగా లారీనే ఎత్తుకెల్లారు.. ఇప్పటికి మూడు మాయం
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
జగన్ పాలనలో యువతకు కొత్త ఉద్యోగాలు లేవని , రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని అన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. జగన్ పాలనలో SC లకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. నరేంద్ర మోడీకాళ్లు చూడడం తప్ప కనీసం మొహంలోకి కూడా చూడలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతోందన్నారు. డిసెంబర్ నెలలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్ర కొనసాగించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందన్నారు.
Read Also: Viral Photo: ఇది యూనివర్సిటీ క్యాంపస్ కాదు.. రైల్వేస్టేషన్..!!
తాజావార్తలు
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!