Sake Sailajanath: పది ఇళ్ళు కూడా కట్టలేని దుస్థితిలో జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అసమర్థత పాలన సాగుతోందని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజా నాథ్ మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శైలజా నాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలను పరిశీలించారు. అనంతరం తులసి రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్థత పాలన సాగుతోందని శైలజా నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పట్టుమని పది ఇళ్లు కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఆడంబరం, ఆర్భాటం,అణచివేత కార్యక్రమాలు మాత్రమే జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు.
Read Also: Lorry Thief: ఏకంగా లారీనే ఎత్తుకెల్లారు.. ఇప్పటికి మూడు మాయం
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
జగన్ పాలనలో యువతకు కొత్త ఉద్యోగాలు లేవని , రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని అన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. జగన్ పాలనలో SC లకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. నరేంద్ర మోడీకాళ్లు చూడడం తప్ప కనీసం మొహంలోకి కూడా చూడలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతోందన్నారు. డిసెంబర్ నెలలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్ర కొనసాగించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందన్నారు.
Read Also: Viral Photo: ఇది యూనివర్సిటీ క్యాంపస్ కాదు.. రైల్వేస్టేషన్..!!
తాజావార్తలు
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!