Pawan Kalyan : ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారు
- ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి
- అధికారంలోకి రాగానే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం
- నేపాల్లో కూడా మన ఎర్రచందనం పట్టుబడింది
- ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నాం
- గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది
- ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారు. - డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : తిరుపతి పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతం, మంగళంలోని ఎర్రచందనం గోదాము పరిశీలించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వన సంపదపై కొనసాగుతున్న అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారుల అనుభవాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎర్రచందనం చెట్లు సాంస్కృతిక-ఆధ్యాత్మిక పరంపరకు అందమైన భాగమని, వాటిని రక్షించడం పై ప్రభుత్వ బాధ్యత ఉందని తెలిపారు.
Mini Countryman SE All4: మార్కెట్ లోకి మినీ కంట్రీమాన్ SE All4 ఎలక్ట్రిక్ SUV.. 440KM రేంజ్..
Also Read
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
- Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు వేల సంఖ్యలో ఎర్రచందనం చెట్లను నరికివేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. నేపాల్లో కూడా మన ఎర్రచందనం పట్టుబడిందన్నారు. స్మగ్లింగ్ను నిరోధించాలని ఏపీ, కర్ణాటక మధ్య పరిపాలనా సమన్వయం అవసరమని, అవసరమైతే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు చేసుకుని చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నామన్నారు.
ఎర్రచందనం చెట్టుకు పరిరక్షణ మాత్రమే కాదు, పర్యావరణసౌరభాన్ని నిలుపుకోవడమూ కీలకమన్నారు. అటవీ చట్టాల ప్రకారం స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వం వద్ద ఉందని, ఆపరేషన్ కగార్ వంటి చర్యలు ప్రారంభమైన తర్వాత వెనుకకు తగ్గే స్థితి ఉండదన్నారు. అంతేకాదు, చెట్ల నరికివేతలో స్థానికులు, కూలీలు పాల్గొనవద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!