Pawan Kalyan : ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారు
- ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి
- అధికారంలోకి రాగానే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం
- నేపాల్లో కూడా మన ఎర్రచందనం పట్టుబడింది
- ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నాం
- గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది
- ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారు. - డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : తిరుపతి పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతం, మంగళంలోని ఎర్రచందనం గోదాము పరిశీలించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వన సంపదపై కొనసాగుతున్న అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారుల అనుభవాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎర్రచందనం చెట్లు సాంస్కృతిక-ఆధ్యాత్మిక పరంపరకు అందమైన భాగమని, వాటిని రక్షించడం పై ప్రభుత్వ బాధ్యత ఉందని తెలిపారు.
Mini Countryman SE All4: మార్కెట్ లోకి మినీ కంట్రీమాన్ SE All4 ఎలక్ట్రిక్ SUV.. 440KM రేంజ్..
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు వేల సంఖ్యలో ఎర్రచందనం చెట్లను నరికివేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. నేపాల్లో కూడా మన ఎర్రచందనం పట్టుబడిందన్నారు. స్మగ్లింగ్ను నిరోధించాలని ఏపీ, కర్ణాటక మధ్య పరిపాలనా సమన్వయం అవసరమని, అవసరమైతే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు చేసుకుని చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నామన్నారు.
ఎర్రచందనం చెట్టుకు పరిరక్షణ మాత్రమే కాదు, పర్యావరణసౌరభాన్ని నిలుపుకోవడమూ కీలకమన్నారు. అటవీ చట్టాల ప్రకారం స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వం వద్ద ఉందని, ఆపరేషన్ కగార్ వంటి చర్యలు ప్రారంభమైన తర్వాత వెనుకకు తగ్గే స్థితి ఉండదన్నారు. అంతేకాదు, చెట్ల నరికివేతలో స్థానికులు, కూలీలు పాల్గొనవద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!