Ap Ministers: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా.
పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్ కూర్పులో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చోటు కల్పించారు. ఏపీలో ప్రకృతి సంపద వనరులు ఉన్నాయి. సినీ రంగానికి అనుకూల వాతావరణం ఉంది. మద్రాస్ నుంచి హైదరాబాదుకు సినీ రంగం ఎలా షిఫ్ట్ అయిందో..అలా ఏపీలో తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే విధంగా అవకాశం ఉందన్నారు. జగన్ విషయంలో మీడియా ఆరా తీయకుండా ఆరాధించాలన్నారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
https://ntvtelugu.com/peddireddy-ramachandra-reddy-take-charge-minister-of-energy-forest/
రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సులు తిరుగుతున్నాయని, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 998 బస్సులను కొత్తగా అద్దెకు తీసుకున్నాం అన్నారు మంత్రి పినిపె విశ్వరూప్. తిరుమలలో ఎటువంటి కాలుష్యం లేకుండా ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశ్యం ఉందన్నారు. 100 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తీసుకున్నాం. తిరుమలలో తొలి ఎలక్ట్రిక్ బస్సు తిరుమలకు ఈనెల 15న చేరుకోబోతుంది. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆర్టీసీ కష్టాలు మరింతగా పెరిగాయి. ఆర్టీసీపై భారం పడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి విశ్వరూప్. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని, ట్రైబ్యునల్ ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!