ఇది చంద్రబాబు నాటి ధృతరాష్ట్ర పాలన కాదు : పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక సమతౌల్యం సాధ్యం అవుతుందని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభ స్థానాలను అగ్ర కులాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని అన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే ఒకటి కమ్మ, ఒకటి క్షత్రియకు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించి, దాడికి పాల్పడితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చుంటే, చంద్రబాబు కు బ్యాగులు మోస్తుంటే కేసులు పెట్టారా… ఏబీ వెంకటేశ్వర్లు ద్వారా పోలీసులను కార్యకర్తలను ఉపయోగించుకున్నది చంద్రబాబు. కానీ ఇది చంద్రబాబు నాటి ధృతరాష్ట్ర పాలన కాదు అని తెలిపారు.
ఉద్రిక్తతలు చోటు చేసుకుకోకూడదనే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీనే కాదు మైలవరం ఎమ్మెల్యేను, వైసీపీ నేతలను కూడా పోలీసులు స్వీయ నిర్బంధం చేశారు. చంద్రబాబు మాటలే వాస్తవాలు అయితే చంద్రబాబు హైదరాబాద్ నుంచి షికారు కు వచ్చినట్లు వచ్చి ఉండగలిగే వారా… చంద్రబాబు కాలంలో ఉమ చేసిన అక్రమ మైనింగ్ , అధికారితో స్టే ఇప్పించటం పై విచారణ చేయాలని మేము కూడా గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్