గుడ్న్యూస్.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, ఈ నిర్ణయం వల్ల ఏటా 60 నుంచి 70 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని.. అయినా వారికి న్యాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. 1998 అభ్యర్థులకు కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చి తప్పించుకుందని.. 36 మంది ఉన్నారు..వారి సమస్యను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
మరోవైపు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు బీఈడీ అసోసియేషన్ ప్రతినిధులు.. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద మనసు చేసుకోలేదు.. గతంలో ఉన్న వారు హామీ ఇచ్చి మోసపుచ్చారు.. ఈ రోజు మాకు పండుగ రోజు… సీఎం జగన్.. మా జీవితాల్లో వెలుగులు నింపారన్నారు బీఈడీ అసోసియేషన్ ప్రతినిది వెలుగు జ్యోతి.. పాదయాత్రలో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేశారని.. మేం ఉద్యమాలు చేస్తే మాయ మాటలు చెప్పి మాన్పించారు.. కానీ, మాట ఇచ్చిన నిలుపుకున్న సీఎం వైఎస్ జగన్కు 2190 కుటుంబాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయన్నారు.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!