IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై ప్రభుత్వం ఫోకస్..
- త్వరలో ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..
- కార్యదర్శి స్థాయి అధికారుల నుంచి బదిలీలు ప్రారంభం..
- అసెంబ్లీ సమావేశాల్లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారుల నుంచే ఈ బదిలీలు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. కాగా, ఈ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే, ఇటీవల కొంతమంది అధికారుల పని తీరు.. వస్తున్న ఇబ్బందులు వంటివి దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయనున్నట్లు టాక్.
Read Also: Lunar Eclipse: గ్రహణం సమయంలోనూ ఈ ఆలయాలు తెరిచే ఉంటాయ్.. ఎందుకంటే..?
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
అయితే, సీఆర్డీఏ అధికారులను సైతం బదిలీ చేసే అవకాశం ఉంది అని సమాచారం. ముందుగా కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీలు చేసి.. ఆ తర్వాత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లోపు బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?