GIS 2023: రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు.. ఏయే కంపెనీలు ఎంత పెట్టుబడి?
AP Government Key MOUs With Companies In GIS Day 2: విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో భాగంగా రెండో రోజు కొన్ని కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MOU) కుదుర్చుకున్నాయి. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగ్గా.. వీటిలో రిలయన్స్ కంపెనీ రూ.50వేల కోట్లలో అగ్రగామిగా నిలిచింది. ఒకసారి పూర్తి ఎంఓయూల జాబితాని పరిశీలిస్తే..
Revanth Reddy: రేవంత్రెడ్డి కాన్వాయ్కు భారీ యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం
Also Read
రిలయన్స్ రూ. 50,000 కోట్లు.. హెచ్పీసీఎల్ ఎనర్జీ రూ. 14,320 కోట్లు.. టీవీఎస్ ఐఎల్పీ రూ. 1,500 కోట్లు.. ఎకో స్టీల్ రూ. 894 కోట్లు.. బ్లూస్టార్ రూ. 890 కోట్లు.. ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ రూ. 850 కోట్లు.. గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్ వెల్ రీసోర్సెస్ చెరో రూ. 800 కోట్లు.. రామ్కో రూ. 750 కోట్లు.. క్రిబ్కో గ్రీన్ రూ. 725 కోట్లు.. ప్రకాశ్ ఫెరోస్ రూ. 723 కోట్లు.. ప్రతిష్ట బిజినెస్, తాజ్ గ్రూప్, కింబర్లీ క్లార్క్ రూ. 700 కోట్లు చొప్పున ఎంఓయూలు.. అలియన్న్ టైర్ గ్రూప్ రూ. 679 కోట్లు.. దాల్మియా, అనా వొలియో వరుసగా రూ. 650 కోట్లు.. డీఎక్స్ఎన్ రూ. 600 కోట్లు.. ఈ-ప్యాక్ డ్యూరబుల్ రూ. 550 కోట్లు.. నాట్ సొల్యూషన్న్ రూ. 500 కోట్లు.. అకౌంటిఫై ఇంక్ రూ. 488 కోట్లు.. కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్, నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెరో రూ. 400 కోట్లు.. ఆటమ్స్టేట్ టెక్నాలజీస్, క్లేరియన్ సర్వీసెస్, చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ చెరో రూ. 350 కోట్ల ఎంఓయూలు జరిగాయి.
Marriage Cancelled: వధువు చేసిన చిన్న తప్పు.. పెళ్లి రద్దు చేసిన వరుడు
అంతేకాదు.. వీఆర్ఎమ్ గ్రూప్ రూ. 342 కోట్లు.. రివర్ బే గ్రూప్, హావెల్స్ ఇండియా, సూట్స్ కేర్ ఇండియా, పోలో టవర్స్, ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్, స్పార్క్, టెక్ విషెన్ సాఫ్ట్వేర్, మిస్టిక్ పామ్స్, నియోలింక్ గ్రూప్ వరుసగా రూ. 300 కోట్లు చొప్పున ఎంఓయూలు.. ఎండానా ఎనర్జీస్ రూ. 285 కోట్లు.. అబ్సింకా హోటల్స్ రూ. 260 కోట్లు.. సర్ రే విలేజ్ రిసార్ట్స్, హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్, చాంపియన్స్ యాచ్ క్లబ్, టెక్నోజెన్, పార్లె ఆగ్రో చెరో రూ. 250 కోట్లు.. ఎకో అజైల్ రిసార్ట్ రూ. 243 కోట్లు.. ఎల్జీ పాలిమర్స్ రూ. 240 కోట్లు.. హైథియన్ హ్యూయన్ మిషనరీ, గోకుల్ ఆగ్రో చెరో రూ. 230 కోట్లు.. ఎస్పీఎస్ ఇన్ఫ్రా రూ. 225 కోట్లు.. డీవీవీ బయో ఫ్యూయల్స్ రూ. 223 కోట్లు.. దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్, ఆమ్ కన్స్ట్రక్షన్స్ చెరో రూ. 200 కోట్లు.. కేపిటల్ బిజినెస్ పార్క్ రూ. 184 కోట్లు.. చాంయిన్ యాచ్ రూ. 190 కోట్లు.. ఎన్జీసీ ట్రాన్స్మిషన్ రూ. 185 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి.
Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
ఇంకా.. యాక్సలెంట్ ఫార్మా సైన్స్ రూ. 176 కోట్లు.. విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ రూ. 174 కోట్లు.. ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ రూ. 165 కోట్లు.. చాంపియన్ ఇన్ఫ్రాటెక్, స్విచ్గేర్, ఆంబర్ ఎంటర్ప్రైజస్ ఇండియా, ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇలా మొదటి, రెండు రోజుల కీలక ఒప్పందాల ద్వారా.. ఆంధ్ర రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా ఏపీలోని 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!