Andhra Pradesh: కొత్త ఏడాదిలో దూకుడు పెంచిన జగన్.. పార్టీలో పలు మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై పబ్లిక్ మీటింగ్లలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు.
Read Also: Singareni: డిసెంబర్లో సింగరేణి ఆల్ టైం రికార్డ్
Also Read
అటు మంగళవారం ఆనం విషయంలో సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆనం రాంనారాయణరెడ్డి విమర్శలు చేస్తుండటంతో వెంకటగిరిలో ఆనంకు చెక్ పెట్టారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఆనం స్థానంలో నేదురుమల్లి రాంకుమార్రెడ్డిని సీఎం జగన్ నియమించారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంపైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య విభేదాలు నడుస్తుండటంతో ఇరువురి మధ్య సర్దుబాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. పర్చూరు వెళ్లేందుకు ఇటీవల నిరాసక్తి వ్యక్తం చేసిన ఆమంచి ప్రస్తుతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో చీరాలలో నేతల మధ్య విభేదాలకు సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..