Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి.. ఛైర్మన్గా భూమన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు.
2019 జూన్ 22న తొలిసారిగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2021 జూన్ 22న ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే మరోసారి వైవీ సుబ్బారెడ్డికే బాధ్యతలను అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2023లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయపథం వైపునకు తీసుకెళ్లేందుకు వైవీ సుబ్బారెడ్డికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని జగన్ భావిస్తున్నారు.
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
Read Also: Raw Egg: పచ్చి గుడ్డు తింటే.. వామ్మో
అటు భూమన కరుణాకర్రెడ్డి గతంలోనూ టీటీడీ ఛైర్మన్గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్ను భూమన కలిసిన నేపథ్యంలో టీటీడీపై పట్టు ఉన్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతారంటూ వైసీపీ వర్గాలు అంటున్నాయి.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!