Somu Veerraju: చంద్రబాబుకి కౌంటర్.. పవన్ తో దోస్తీ కొనసాగింపు
ఏపీ కమల దళంలో కుదుపు కనిపిస్తోంది. సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా పరిణామాలపై తనదైన రీతిలో స్పందించారు. అమరావతి చేరుకున్న సోము వీర్రాజు.. ఒంగోలు బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి సంఘీభావం తెలిపారు. మా నాయకుడిని చంద్రబాబు కలిశారు.. మేం స్వాగతిస్తున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది.
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
Read Also: Rats Bite Notes: నోట్లు కొరికేసిన ఎలుకలు…లబోదిబోమంటున్న బాధితుడు
అమిత్షాపై రాళ్లదాడి చంద్రబాబు హయంలోనే జరిగింది. చంద్రబాబు తన హయాంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి ఉద్యమం చేసే అంశంపై..మీడియా తొందరపడి మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. కన్నా కామెంట్లను అదే విధంగా చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా కామెంట్లపై ఇంతకు మించి మాట్లాడకూదు. అన్ని పరిణామాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు.
బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ మాట్లాడుతూ.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు. వైసీపీ-టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు. వైసీపీ-టీడీపీలు రెండూ దొంగల పార్టీలే. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు. వైసీపీ గుండాయిజంపై మా పోరాటం కొనసాగుతుంది. కన్నా కామెంట్లపై సోము వీర్రాజు చెప్పారు.. అంతకు మించి నేను చెప్పదేం లేదు. రోడ్ మ్యాప్ విషయమై ఎలాంటి గందరగోళం లేదు. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు.. సంఘీభావం తెలిపారు. కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తాం అన్నారు సునీల్ ధియోధర్.
Read Also:Rashmika Mandanna: ఆ స్టార్ హీరోతో ఆపని ఒప్పుకున్న రష్మిక.. మరీ ఇలా తెగించాలా?
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!