Somu Veerraju: చంద్రబాబుకి కౌంటర్.. పవన్ తో దోస్తీ కొనసాగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కమల దళంలో కుదుపు కనిపిస్తోంది. సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా పరిణామాలపై తనదైన రీతిలో స్పందించారు. అమరావతి చేరుకున్న సోము వీర్రాజు.. ఒంగోలు బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి సంఘీభావం తెలిపారు. మా నాయకుడిని చంద్రబాబు కలిశారు.. మేం స్వాగతిస్తున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది.
Also Read
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
Read Also: Rats Bite Notes: నోట్లు కొరికేసిన ఎలుకలు…లబోదిబోమంటున్న బాధితుడు
అమిత్షాపై రాళ్లదాడి చంద్రబాబు హయంలోనే జరిగింది. చంద్రబాబు తన హయాంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి ఉద్యమం చేసే అంశంపై..మీడియా తొందరపడి మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. కన్నా కామెంట్లను అదే విధంగా చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా కామెంట్లపై ఇంతకు మించి మాట్లాడకూదు. అన్ని పరిణామాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు.
బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ మాట్లాడుతూ.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు. వైసీపీ-టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు. వైసీపీ-టీడీపీలు రెండూ దొంగల పార్టీలే. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు. వైసీపీ గుండాయిజంపై మా పోరాటం కొనసాగుతుంది. కన్నా కామెంట్లపై సోము వీర్రాజు చెప్పారు.. అంతకు మించి నేను చెప్పదేం లేదు. రోడ్ మ్యాప్ విషయమై ఎలాంటి గందరగోళం లేదు. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు.. సంఘీభావం తెలిపారు. కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తాం అన్నారు సునీల్ ధియోధర్.
Read Also:Rashmika Mandanna: ఆ స్టార్ హీరోతో ఆపని ఒప్పుకున్న రష్మిక.. మరీ ఇలా తెగించాలా?
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?