Gorantla Madhav: ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాజకీయ వేధింపులు..
- ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి..
- జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కుట్ర ఉంది..
- ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాజకీయ వేధింపులు: గోరంట్ల మాధవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏకంగా ఒక వ్యక్తిని జగన్ తన కారుతో గుద్దించి చంపించారని కేసు నమోదు చేయించారు.. మరీ చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంపించినట్టు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని అడిగారు. అమరావతి కుంభకోణం, రింగ్ రోడ్డు స్కాం, అసైన్డు భూముల స్కాం, ఫైబర్ నెట్ స్కాం.. ఇలా అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నాయని గోరంట్ల మాధవ్ అన్నారు.
Read Also: Honda Shine 100 DX: స్టైల్, మైలేజ్, సేఫ్టీల పక్కా ప్యాకేజీతో వచ్చేసిన కొత్త షైన్ 100 DX బైక్.!
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
అయితే, ఆపద్దర్మ సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారని మాజీ ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. స్కిల్ కేసులో జైలు జీవితం అనుభవించిన వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ని ఇబ్బంది పెట్టటానికి లేని మద్యం స్కాంని తెరమీదకు తెచ్చారు.. జనంలో జగన్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే వేధింపులకు దిగారు.. చంద్రబాబు, లోకేష్ ల పాలన క్లైమాక్స్ కు చేరింది.. చెడు సంప్రదాయాలకు దిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.. ప్రజలే తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..