Gorantla Madhav: ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాజకీయ వేధింపులు..
- ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి..
- జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కుట్ర ఉంది..
- ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాజకీయ వేధింపులు: గోరంట్ల మాధవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏకంగా ఒక వ్యక్తిని జగన్ తన కారుతో గుద్దించి చంపించారని కేసు నమోదు చేయించారు.. మరీ చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంపించినట్టు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని అడిగారు. అమరావతి కుంభకోణం, రింగ్ రోడ్డు స్కాం, అసైన్డు భూముల స్కాం, ఫైబర్ నెట్ స్కాం.. ఇలా అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నాయని గోరంట్ల మాధవ్ అన్నారు.
Read Also: Honda Shine 100 DX: స్టైల్, మైలేజ్, సేఫ్టీల పక్కా ప్యాకేజీతో వచ్చేసిన కొత్త షైన్ 100 DX బైక్.!
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
అయితే, ఆపద్దర్మ సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారని మాజీ ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. స్కిల్ కేసులో జైలు జీవితం అనుభవించిన వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ని ఇబ్బంది పెట్టటానికి లేని మద్యం స్కాంని తెరమీదకు తెచ్చారు.. జనంలో జగన్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే వేధింపులకు దిగారు.. చంద్రబాబు, లోకేష్ ల పాలన క్లైమాక్స్ కు చేరింది.. చెడు సంప్రదాయాలకు దిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.. ప్రజలే తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!