Jc Prabhakar Reddy: పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
- పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
- వైసీపీ హయంలో చేసింది మర్చిపోయారా..
- మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత నానికి లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైందన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కుటుంబాలు కనబడలేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మంచితనంతో బ్రతికిపోతున్నారు.. ఆయన మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: South Korea Plane Crash: సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం..
Also Read
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
ఇక, వైసీపీ హయంలో చేసినవి గుర్తులేవా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఐదు నెలలోనే వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే అది చంద్రబాబు మంచితనం వల్లే.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు.. పవన్ కళ్యాణ్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఆయన ఊరుకే ఉన్నాడు.. డిప్యూటీ సీఎం పవన్ కనుసైగా చేస్తే ఎవరూ మిగలారు అని పేర్కొన్నారు. దొంగతనం చేసి ఉంటే చేశానని ఒప్పుకో.. లేకపోతే ధ్తెర్యంగా నిలబడాలి.. నీకు బ్యాటరీ లేదు.. ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదు.. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారు.. వైసీపీ హాయంలో ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే అవి గుర్తుకు రాలేదా.. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలి పెట్టందండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
-
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
-
VFX : ‘రావు బహదూర్’ వీఎఫ్ఎక్స్ వెనుక తెలుగు వ్యక్తి
-
Casting Couch: ‘మన మధ్య శారీరక సంబంధం ఉండాలి’.. డైరెక్టర్ మాటలకు షాక్ అయిన నటి
-
EVV Cinema: కోర్టు రోషన్’తో ఈవీవీ కుమారుడి సినిమా
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!