Ambati Rambabu: పోలవరం త్వరగా పూర్తిచేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. పోలవరం పూర్తయితే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణ వల్ల ఏర్పడిన అసంతృప్తి తాత్కాలికమే అన్నారు. అంతా సర్దుకుంటుందన్నారు. ఐదేళ్ళూ ఒకే మంత్రి వర్గం ఉండాలన్నది సరైంది కాదు. ఎవరికి ఏ పోర్టు ఫోలియో ఇవ్వాలి, మార్పులు చేర్పులు అనేవి ముఖ్యమంత్రి ఇష్టం. అన్ని శాఖలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంబటి ఎలాంటి మార్క్ చూపిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- OTR: సొంత జిల్లాలో రామ్మోహన్కు అసంతృప్తి సెగ?
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అవసరం మేరకు పోర్టు పోలియోలు మార్చిన సందర్భాలు ఉన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లే కాక, రాబోయే ఐదేళ్లలో ఆయనే మఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు అవకాశాలు రానివారు వచ్చే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుంటారని ఆయన చెప్పారు. ఇరిగేషన్ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక, కార్యాచరణకు దిగుతానని అంబటి రాంబాబు చెప్పారు.
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!